Browsing Category

తాజా వార్తలు

పైన వ‌డ్ల బ‌స్తాలు.. కింద నకిలీ పత్తి విత్తనాలు

Manchiryal: టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడుల్లో న‌కిలీ ప‌త్తి విత్త‌నాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు నిందితుల‌ను అరెస్టు చేయ‌గా, 5 క్వింటాళ్ల న‌కిలీ ప‌త్తి విత్త‌నాలు, మ‌హేంద్ర బొలేరోతో పాటు కారు సైతం స్వాధీనం చేసుకున్నారు.…

స‌చివాల‌యం ప్రారంభోత్స‌వం వాయిదా..

Telangana : తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ముఖ్య‌మంత్రి త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా దీనిని ఈ నెల 17న ప్రారంభించాల్సి ఉంది. ఈ కొత్త సచివాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించాలని, ప్రారంభోత్సవం…

మ‌ర‌ణాల మ‌ధ్య జ‌న‌నం..

Turkey Earth Quake: ఎక్క‌డ చూసినా శిథిలాల గుట్ట‌లే.. చుట్టూ శ‌వాలే.. అయిన వాళ్ల‌ను కోల్పోయిన వాళ్ల ఆక్రంద‌న‌లు.. చాలా మంది త‌మ వాళ్ల‌ను కోల్పోయిన బాధ‌తో దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయారు. కానీ, ఆ శిథిలాల మ‌ధ్యే, శ‌వాల మ‌ధ్యే ఓ చిన్నారి…

ఆసిఫాబాద్ కలెక్టర్ గా హేమంత్ సహదేవ్ రావు

Komuram bheem Asifabad: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా హేమంత్ సహదేవ్ రావును నియమించారు. ఈ మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హేమంత్ 2016 బ్యాచ్ కి చెందిన వారు కాగా, ప్రస్తుతం నిర్మల్ అడిషనల్…

ఇది మ‌హిళా సంక్షేమ ప్ర‌భుత్వం

Mancheiryal: మహిళల సంక్షేమం కోసమే కేసీఆర్‌ ప్రభుత్వం పనిచేస్తోందని మంచిర్యాల ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్ రావు అన్నారు. లక్షెట్టిపేట మండలం అంకత్పల్లిలో రూ.5 లక్షలతో నిర్మిస్తున్న డ్వాక్రా మహిళా సంఘ భవనానికి భూమి పూజ చేశారు. అనంత‌రం ఆయ‌న…

దేశంలో తొలిసారిగా లిథియం నిక్షేపాల గుర్తింపు

Jammu And Kashmir: దేశంలోనే తొలిసారిగా జమ్మూ కాశ్మీర్‌లో లిథియం నిక్షేపాలను క‌నుగొన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రియాసి జిల్లాలో సలాల్‌ - హైమనా ప్రాంతంలో లిథియం…

పోగొట్టుకున్నచోటే

పొగొట్టుకున్న చోటే వెతుక్కోవ‌డం అంటే ఖ‌చ్చితంగా ఇదే.. అదానీ సంప‌ద ఎంత వేగంగా క‌రిగిపోయిందో... అంతే వేగంగా పెరుగుతోంది. గౌత‌మ్ అదానీ ఒక్క రోజులోనే నాలుగు బిలియ‌న్ డాల‌ర్ల మేర సంపాదించారు. అదానీ గ్రూప్‌ కృత్రిమంగా షేరు ధరలను పెంచుతోందనే…

చిన్నారులను సన్మానించిన నడిపెల్లి విజిత్

Manchiryal:మంచిర్యాల జిల్లా కేంద్రంలోనీ శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థినీలు పలు అంశాల్లో ప్రతిభ కనబరిచిచారు.యోగిత శ్రీ (6వ తరగతి) గత నెలలో కూచిపూడి నాట్యంతో వరల్డ్ రికార్డు సాధించింది. రవీంద్రభారతిలో జరిగిన సంక్రాంతి నంది పురస్కారాలు లో నంది…

కొండగట్టుకు రూ.100 కోట్లు.. జీవో జారీ

Kondagattu: తెలంగాణలో కేసీఆర్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయానికి వందకోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం తాజాగా జీవో విడుదల చేసింది. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వంద కోట్ల…

డిపిఆర్ఓ తీరుపై జర్నలిస్టుల నిరసన

Adilabad: ఆదిలాబాద్ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి (డిపిఆర్ఓ) భీమ్ కుమార్ జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న వైఖరిపై జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్ రాహుల్ రాజ్ కు ఫిర్యాదు చేశారు. బుధవారం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిని…