Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ముగ్గురి ప్రాణం తీసిన చేపల వేట
Fishing that claimed three lives: చేపల వేట ముగ్గురి ప్రాణాలను బలిగొంది. ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చర వాగులో ముగ్గురు గల్లంతయ్యారు. మహరాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీలు పొచ్చర వాగులో చేపలు పట్టేందుకు వెళ్లారు. చీరతో చేపలు పడుతుండగా ఒక…
కవితకు బెయిల్
MLC Kavitha Bail: మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరపున…
కొనసాగుతున్న ఏజెన్సీ బంద్
Continued agency strike: ఆదివాసీలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో విఫలం అవుతున్నాయని తుడుం దెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేష్, జిల్లా కోకన్వీనర్ వెట్టి మనోజ్ అన్నారు. తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు…
త్వరలోనే 35 వేల ఉద్యోగాల భర్తీ
CM Revanth Reddy:తమ ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని, నిరుద్యోగ సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే మరో 35 వేల…
మంత్రి పదవి దక్కెదెవరికో..?
Who has the post of minister..? : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవి ఎవరికి వస్తుందనే విషయంలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఆ పదవి కోసం ప్రయత్నిస్తున్న వారిలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్…
సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య
Suicide by taking a selfie video:స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో నష్టపోవడమే కాకుండా, దానికోసం చేసిన అప్పులు, లోన్ యాప్లో డబ్బులు తీసుకొని అవి కట్టలేక ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..…
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ఆపండి..
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. కూల్చివేతలు ఆపాలని హైకోర్టు శనివారం మధ్యాహ్నం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్లోని మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ను కూల్చివేయడంపై హీరో…
బ్రేకింగ్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
Two killed in a road accident:కారు ద్విచక్ర వాహనం ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా, ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. నిర్మల్ జిల్లా దిలావార్ పూర్ మండలం లోలం గ్రామ సమీపంలో కారు ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో లోలం గ్రామానికి చెందిన…
తాడిచెట్టు పై నుండి పడి మృతి
Died after falling from a palm tree:మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుబ్బరాంపల్లి గ్రామంలో ముక్కెర సతీష్ గౌడ్ (36) అనే గీత కార్మికుడు తాడిచెట్టు పై నుండి పడి మృతి. చెట్టు పైనుండి పడటంతో తీవ్ర గాయాలైన సతీష్ ను వైద్యం కోసం చెన్నూర్ హాస్పిటల్…
తాడిచెట్టు పై నుండి పడి మృతి
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుబ్బరాంపల్లి గ్రామంలో ముక్కెర సతీష్ గౌడ్ (36) అనే గీత కార్మికుడు తాడిచెట్టు పై నుండి పడి మృతి. చెట్టు పైనుండి పడటంతో తీవ్ర గాయాలైన సతీష్ ను వైద్యం కోసం చెన్నూర్ హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే…