Browsing Category

తాజా వార్తలు

మంచిర్యాలలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది

మంచిర్యాలలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదని మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి అవేదన వ్యక్తం చేశారు. ఆయన శనివారం హైదరాబాద్లో డీజీపి జితేందర్ నీ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో ప్రతిపక్ష పార్టీ నాయకుల పై కక్ష…

అందుకే దాడి..

గంజాయి, గుండాయిజం కట్టడి చేస్తున్నందుకు నా ఇంటిపై దాడి చేశారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆరోపించారు. తన ఇంటిపై దాడి చేసి వాచ్ మెన్ పై భౌతిక దాడి చేసినంత మాత్రాన ఎవరికి భయపడేది లేదని అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు…

సుప్రీం కోర్టుకు గ్రూప్ 1 అభ్య‌ర్థులు

Supreme Court: తెలంగాణ గ్రూప్‌1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణపై న్యాయవిదాలు కొనసాగుతున్నాయి. పరీక్షలు వాయిదా వేయాలంటూ తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో దాఖలైన పిటిషన్ విచారణ వాయిదా పడింది. మ‌రోవైపు ఈ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది.సోమవారం…

నా భ‌ర్త‌కు ఏదైనా జ‌రిగితే పోలీసుల‌దే బాధ్య‌త

మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకు పేట్రేగిపోతున్నాయని హాజీపూర్ మాజీ ఎంపీపీ, బాధితుడి భార్య స్వర్ణలత ఆరోపించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాపల్లి వద్ద బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీపీ భర్త మందపల్లి శ్రీనివాస్ పై…

చిన్న నేతలతో చిక్కులు..

ఆయనో ఎమ్మెల్యే.. ఆయన చెప్పినట్టు నియోజకవర్గ నాయకులు వినాలి.. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. తమకు నచ్చినట్లు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ ఎమ్మెల్యే ఎన్నిమార్లు చెప్పినా ఆయన మాట పట్టించుకోవడం లేదు. పైగా ఆయన పర్యటన బహిష్కరించి ఆయననే బ్లాక్మెయిల్ చేసే…

శ్రీ‌వారి మెట్ల మార్గం మూసివేత

Thirumala:శ్రీవారి మెట్ల నడకమార్గాన్ని గురువారం మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. తిరుపతిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా భక్తులు ఇబ్బందులు పడకుండా…

రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలకు తాళాలు

Telangana Gurukula Schools: రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలకు వాటి యజమానులు తాళాలు వేశారు. అద్దె భవనాల్లో నడుస్తున్న ఈ పాఠశాలలకు ప్రభుత్వం తొమ్మిది నెలలుగా కిరాయి చెల్లించడం లేదు. దీనికి నిరసనగా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు, వసతి…

అభివృద్ధిలో వెనకడుగు లేదు

ప్రజాప్రయోజనాల కోసమే నిర్మాణంలో ఉన్న కూరగాయల మార్కెట్ భవనం కూల్చివేసినట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పునరుద్ఘాటించారు. గురువారం ఐబీ స్థలంలో మార్కెట్ కూల్చివేతలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు అక్కరకు…

రైతులకు గుడ్ న్యూస్

తెలంగాణలో భారీవర్షాల వల్ల జరిగిన పంటనష్టానికి పరిహారం నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6 మధ్య కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సంబంధించి పరిహారం నిధులు విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల…

26 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో 26 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. టాస్క్ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, ఎస్ఐ లచ్చన్న, సిబ్బంది అనుమానాస్పదంగా వెళుతున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అక్రమంగా మహారాష్ట్ర…