Browsing Category

తాజా వార్తలు

ఎమ్మెల్యే కోవ లక్ష్మికి ఊరట

Kova Laxmi: ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి కోర్టులో ఊరట దక్కింది. రాష్ట్ర హైకోర్టులో ఆమెకి వ్యతిరేకంగా ఎన్నికల సందర్భంగా దాఖలైన పిటిషన్ కొట్టివేసింది. కోవలక్ష్మి ఎన్నికల అఫిడవిట్లో ఆదాయపన్ను (income-tax) లెక్కలు తప్పులు…

ఖాకిచకుడు

CI attempted to rape the girl: ప్రజల మాన, ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే దారుణాలకు ఒడి గడుతున్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. కాజీపేట సీఐ రవికుమార్ ఓ బాలికపై అత్యాచారయత్నం చేశారు. హనుమకొండ వడ్డేపల్లిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న…

మా రైల్వే స్టేషను సమస్యలు పరిష్కరించండి

రేచిని రైల్వేస్టేషను సమస్యలు పరిష్కరించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, కాంగ్రెస్ నాయకులు కోరారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సికింద్రాబాద్ అరుణ్ కుమార్ జైన్ ని కలిసి పలు అంశాలపై చర్చించారు. రేచిని రోడ్ రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్…

కాంగ్రెస్ నేత దారుణ హ‌త్య‌

A brutal murder of a Congress leader: కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు జాబితాపూర్ మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి (58) దారుణహత్య గురయ్యాడు. కారుతో ఢీకొట్టి, కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. తీవ్ర గాయాలతో ఉన్న…

రూ. కోటి విలువ చేసే గంజాయి దహనం

Marijuana burning: పలు కేసుల్లో దొరికిన గంజాయిని సోమవారం సాయంత్రం నిజామాబాదులో దహనం చేశారు. వివిధ కేసుల్లో పట్టుకున్న గంజాయిని దహనం చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అదిలాబాద్ జిల్లాకు చెందిన అదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్ ఎక్సైజ్ పోలీస్…

షార్ట్ సర్క్యూట్ తో కారు దగ్ధం

Car burns with short circuit: మంచిర్యాల జిల్లాలో షార్ట్ సర్క్యూట్ తో కారు దగ్ధమైన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. చెన్నూరు మండలం కిష్టంపేట జాతీయ రహదారిపై రన్నింగ్ కార్ లో షార్ట్ సర్క్యూట్ మంటలు అంటుకున్నాయి. దీంతో కారు పూర్తిగా…

పోలీసుల త్యాగాలు అజ‌రామ‌రం

పోలీసుల త్యాగాలు అజ‌రామ‌రం అని రామ‌గుండం పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. రామగుండం కమిషనరేట్ ఆవరణలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్య‌క్ర‌మంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పోలీసు అమరవీరుల దినోత్సవం…

కోతులు భయపెట్టడంతో మహిళ మృతి

Nirmal: కోతులు భయపెట్టడంతో కింద పడి మహిళ మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని విద్యానగర్ కాలనికి చెందిన బొంగోని లక్మి (52) ఇంటి ముందు కూర్చొని ఉంది. అటుగా వచ్చిన…

గ్రూప్ 1 పరీక్షలకు లైన్ క్లియర్

Group-1 exam: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు యధాతదంగా జరగనున్నాయి. పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థులు జీవో 29పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.…

నిర్మల్ ప్రభుత్వాసుపత్రిలో మంటలు

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా గదిలో నుండి మంటలు చెలరేగడంతో గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే రోగులను బయటికి పంపించారు.…