Browsing Category

తాజా వార్తలు

వద్దు రా నాయనా.. ఇథనాల్ పరిశ్రమ..

Endless Ethanol War in Nirmal District:నిర్మల్ జిల్లా దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల మధ్య నెలకొల్పనున్న ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ ప్రజలు చేస్తున్న ఆందోళన 100వ రోజుకు చేరుకుంది. దిలావర్ పూర్ నుండి కాల్వ నరసింహ స్వామి గుడికి పాదయాత్ర చేసిన…

మంచిర్యాలలో పులి సంచారం

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో పులి సంచారం కలవరం కలిగిస్తోంది. హాజీపూర్ మండలం బుగ్గు గట్టు రాపెల్లి మామిడి తోట సమీపంలో మేకల మంద పై పులి దాడి చేసింది. మేకను చంపి మరో మేకను ఎత్తుకొని వెళ్ళింది. పులిని చూసిన మేకల కాపరి భయంతో పరుగులు…

13 మంది ఐఏఎస్‌లు బ‌దిలీ

Telangana రాష్ట్రంలో మ‌ళ్లీ ఐఏఎస్ ఆఫీస‌ర్ల బ‌దిలీలు జ‌రిగాయి. 13 మంది ఐఏఎస్ ఆఫీస‌ర్ల‌ను బ‌దిలీ చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రంగారెడ్డి క‌లెక్ట‌ర్‌గా నారాయ‌ణ రెడ్డి న‌ల్ల‌గొండ క‌లెక్ట‌ర్‌గా త్రిపాఠి యాదాద్రి…

కేటీఆర్ బామ్మ‌ర్థి ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ

జన్వాడలోని ఓ ఫాహౌస్ పై స్పెషల్ పార్టీ, సైబరాబాద్ SOT పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. జన్వాడ రిజర్వ్ కాలనిలో ఉన్నఈ ఫామ్ హౌస్ కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలదిగా గుర్తించారు. పోలీసులకు అక్కడ భారీగా డ్రగ్స్, ఫారిన్ లిక్కర్ బాటిళ్లు…

39 మంది కానిస్టేబుళ్ల సస్పెన్షన్

Telangana Police: తెలంగాణ పోలీస్ శాఖ 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది. అధిక పనిభారం, తగినంత సెలవులు లేకపోవడం వంటి అంశాలపై పోలీసులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళన వెనక ప్రభుత్వ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉందని ప్రభుత్వం…

స‌న్న బియ్యానికి రూ. 500 బోన‌స్‌

Telangana Cabinet Meeting: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ (CM Revanth Reddy) అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల హామీలు సహా మేనిఫెస్టోపై కేబినెట్ చర్చించింది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మంత్రి ఉత్తమ్…

24 గంట‌ల త‌ర్వాత‌…

Commencement of cotton purchases: ఆదిలాబాద్ మార్కెట్‌లో ఎట్ట‌కేలకు శ‌నివారం ఉదయం నుంచి ప‌త్తి కొనుగోళ్లు ప్రారంభించారు. వాస్త‌వానికి శుక్ర‌వారం మొద‌టి రోజు ప‌త్తి కొనుగోళ్లు జ‌ర‌పాల్సి ఉన్నా ధ‌ర‌, తేమ విష‌యంలో గొడ‌వ జ‌ర‌గ‌డంతో కొనుగోళ్లు…

క‌లెక్ట‌ర్ కాళ్లు మొక్కిన రైతు

ప‌త్తి కొనుగోళ్ల విష‌యంలో ఆల‌స్యం చేయ‌వ‌ద్ద‌ని, రైతుల‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ ఓ రైతు క‌లెక్ట‌ర్ కాళ్లు మొక్కారు. ఈ రోజు ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో ప‌త్తి కొనుగోళ్లు ప్రారంభిచేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే, తేమ విష‌యంలో సీసీఐ అధికారులు,…

గుస్సాడీ క‌న‌క‌రాజు ఇక లేరు..

Padma Shri Kanaka Raju:పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు కన్నుమూశారు. అనారోగ్యంతో తన స్వగ్రామం మార్లవాయిలో ఆయ‌న మ‌ర‌ణించారు. గుస్సాడీ నృత్య‌మంటే ఎంతో ప్రాణ‌మిచ్చే ఆయ‌న చివ‌రి వ‌ర‌కు ఆ క‌ళ కోసం ఎంతో కృషి చేశారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలంటే…

క‌న‌బ‌డుట లేదు

Those leaders are not visible: పదేళ్ల పాటు ద‌ర్జాగా అధికారం చ‌లాయించారు... బీఆర్ఎస్ పార్టీ అధికారం పోగానే కండువా మార్చేశారు... మ‌ళ్లీ త‌మ‌దే హ‌వా అని భావించారు.. కాంగ్రెస్ లో చేరి అధికారం చ‌లాయించాల‌నుకున్నారు. కానీ, వారు ఒక‌టి త‌లిస్తే…