Browsing Category

తాజా వార్తలు

కాంగ్రెస్ నేత శ్యాం నాయక్ అరెస్ట్

Congress leader Shyam Naik arrested: కాంగ్రెస్ నేత శ్యాం నాయక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసిఫాబాద్ లో శనివారం బీసీ కుల గణన కార్యచరణ ప్రణాళికలో భాగంగా కార్యకర్తలు, నేతల కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని…

కాంగ్రెస్ నేతలు పొట్టు పొట్టు కొట్టుకున్నారు

The leaders of the Congress were shell-shocked: కుర్చీలు గాల్లోకి లేచాయి.. నేతలు, కార్యకర్తలు గల్లాలు పట్టుకున్నారు.. పిడిగుద్దులు, రా అంటే రా అని సవాళ్లు ప్రతి సవాళ్లు ఇదేదో యుద్ధ క్షేత్రం కాదు.. కాంగ్రెస్ మీటింగ్ మాత్రమే.. బీసీ కుల గణన…

రైతులపై థర్డ్ డిగ్రీ.. చర్యలు తీసుకోండి

Sirpur:అటవీ శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరబాద్ లో మంత్రి కొండా సురేఖని కలిసి ఫారెస్ట్ అధికారులపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిర్పూర్…

ఏటీఎంలో చోరీకి య‌త్నం.. ప‌ట్టుకున్న పోలీసులు

The police caught the attempt to steal from the ATM: ఏటీఎం చోరీకి ప్ర‌య‌త్నించిన ఓ వ్య‌క్తిని పోలీసులు ప‌ట్టుకున్నారు. వివ‌రాల్లోకి వెళితఏ.. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏటిఎంలో ఓ యువ‌కుడు దొంగతనానికి యత్నించాడు. ఈ రోజు తెల్లవారు ఝామున నిర్మల్…

మ‌హిళా అఘోరీ క‌థ సుఖాంతం

Lady Aghori: కొద్ది రోజులుగా తెలంగాణ‌లో హాట్ టాపిక్‌గా మారిన మ‌హిళా అఘోరీ క‌థ సుఖాంతం అయ్యింది. రాత్రిపూట పోలీసులు ఆమెను స‌రిహ‌ద్దులు దాటించ‌డంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మ‌హిళా అఘోరీ తెలంగాణ‌లో ప‌లు ఆల‌యాలు సంద‌ర్శిస్తూ వ‌చ్చింది. ఈ…

మీడియా మా ఇంటికి రావొద్దు

మహిళా అఘోరి కుటుంబ సభ్యులు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆత్మబలిదానాలు చేసుకోవద్దనీ, సమస్య సీఎం వరకు కూడా తీసుకువెళ్తానంటూ అహోరి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. కొంత…

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి

దీపావళి పండగ కోసం సొంత గ్రామానికి వచ్చి, గోదావరిలో ఈత కోసం దిగిన ఇద్దరు విద్యార్ధులు మృత్యువాత పడ్డారు. చెన్నూర్ మండలం దుగ్నెపల్లికి చెందిన కొండు అరుణ్ (19), దాసరి సాయి (18) అన్నారం బ్యారేజ్ వద్ద గోదావరిలో గల్లంతయ్యారు. చెన్నూర్ సీఐ రవీందర్…

మంచిర్యాల జిల్లాలో టెన్ష‌న్.. టెన్ష‌న్‌..

Lady Aghori: మంచిర్యాల జిల్లాలో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. మ‌హిళా అఘోరీ తాను శుక్ర‌వారం ఆత్మార్ప‌ణ చేసుకుంటాన‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో పోలీసులు ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కృశ్నపల్లి గ్రామంలో రెండవ…

టీటీడీ నూతన పాలకమండలి ఏర్పాటు

TTD BOARD :ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త పాలకమండలి ఏర్పాటు కానుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం.. 24 మందితో కొత్త పాలకమండలి సభ్యుల పేర్లను వెల్లడించింది.…

తెలంగాణలో ఆ ఫుడ్ పై నిషేధం

Telangana: ప్రజల ప్రాణాలు హరించివేస్తున్న మయోనైజ్‏పై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హోటళ్లలో తనిఖీలు, కల్తీ ఆహార పదార్థాల వినియోగాన్ని అరికట్టడానికి నియమించిన…