Browsing Category

తాజా వార్తలు

ఫుడ్ పాయిజన్ తో ఒకరి మృతి.. హోటల్ సీజ్

One person died of food poisoning.. Hotel siege:ఫుడ్ పాయిజన్ తో ఒకరి మృతి చెందటంతో ఆ హోటల్ సీజ్ చేశారు అధికారులు.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గ్రిల్ 9 అనే హోటల్ లో భోజనం చేసిన ఐదుగురికి ఫుడ్ పాయిజన్(food poison) అయ్యింది. ఇందులో పూల్ కాలే…

కులగనణ.. బహిష్కరణ..

Dilawarpur:తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ల‌పెట్టిన సమగ్ర కుల గణన సర్వే బహిష్కరిస్తున్నట్లు నిర్మ‌ల్ జిల్లా దిలావ‌ర్‌పూర్ గ్రామస్తుల ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఇథ‌నాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా దిలావ‌ర్‌పూర్‌ గ్రామస్తుల…

రౌడీషీటర్ పై పిడి యాక్ట్

మంచిర్యాలలో ప్రజలను, రియల్ ఎస్టేట్ వ్యాపారస్థులను భయభ్రాంతులకు గురి చేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కుంట శ్రీనివాస్ అనే వ్యక్తి పై రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ పీడీయాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు మంచిర్యాల…

ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం

బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో బాయిజమ్మ ,సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం దాతలు కోల గోపాల్-హేమలత, నాగసాయి, కామాక్షి లక్ష్మి సహకారంతో గర్భిణులు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకుదు డాక్టర్…

గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

Constable died of heart attack: కొమురంభీం అసిఫాబాద్ జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. మాడావి ఆనంద్ కుమార్ కాగజ్‌నగర్‌ పట్టణంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో ఛాతిలో నొప్పి రావడంతో కింద…

మ్యాట్రిమోని పేరుతో మోసం

వారిద్దరూ బార్యాభర్తలు... మ్యాట్రిమోనిలో ఒక ప్రొఫైల్ ప్రారంభించారు. దానికి స్పందించిన వారి వద్ద నుంచి డబ్బులు గుంజుతూ మోసానికి పాల్పడ్డారు... మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మ్యాట్రిమోని పేరుతో మోసపోయానని పోలీసులకు ఫిర్యాధు చేశాడు.…

బాబోయ్ పులి..

Tiger attack on cattle:పశువులపై పులి వరసగా దాడులు చేస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలం సూర్యపూర్ కి చెందిన హనుమంతు అనే పశువుల కాపరి అటవీ ప్రాంతంలో పశువుల మందకు మేపడానికి వెళ్ళాడు. ఒక్కసారి పెద్దపులి లెగదూడ…

ఇంకా ఆసుపత్రుల్లోనే విద్యార్ధులు

ఫుడ్ పాయిజన్(Food poisoning)కు గురైన విద్యార్ధులు ఇంకా ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఆయిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో వాంకిడి…

ఆదివాసీలు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షకులు

ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించే విధంగా గుస్సాడీ దండారి సంబరాలు ఎంతో దోహదపడతాయని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సూరం రవీందర్ రెడ్డి అన్నారు. తాండూరు మండలం రాముగూడెంలో దండారి ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.…

బిగ్ బ్రేకింగ్/ ఏసీబీ దాడులు.. తహసిల్దార్, పంచాయతీ కార్యదర్శి అరెస్ట్

ACB raids.. Tehsildar, Panchayat secretary arrested: తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ఏసీబీ దాడుల్లో తహసిల్దార్, పంచాయతీ కార్యదర్శి అరెస్ట్ చేశారు. కొమురం భీం జిల్లా జైనూర్ మండలం తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ డిఎస్పీ రమణ మూర్తి సీఐ కృష్ణ…