Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
సెప్టెంబర్ 17కు కొత్త పేరు పెట్టిన రేవంత్ సర్కార్..
Telangana : సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఎప్పుడూ గుర్తుండిపోయే రోజు. నిజాం నిరంకుశత్వాన్ని తెంచుకుని ప్రజాస్వామ్యంలో కలిసిన రోజు. ఈ సెప్టెంబర్ 17 ప్రతీ సంవత్సరం తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తూనే ఉంటుంది. ఈ…
111 ఎకరాలు.. 262 అక్రమ నిర్మాణాలు..
Hydra : చెరువులు, కుంటల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా, ఇప్పటివరకు 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని, 23 ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో కట్టిన 262 అనధికారిక నిర్మాణాలు కూల్చేసినట్టు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.…
4,656 గణేష్ విగ్రహాల ఏర్పాటు
గణేష్ ఉత్సవాలను, నిమజ్జన శోభ యాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తూ చర్యలలో అన్ని వినాయక మండపాలకు జియో ట్యాగింగ్ చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 2,405…
రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు సుకీర్తి
రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు అంబటి సుకీర్తి ఎంపికయ్యారు.
జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అండర్-11 చెస్ పోటీల్లో బాలికల విభాగంలో ఎస్ఆర్ హైస్కూల్ విద్యార్ధి అంబటి సుకీర్తి జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ఆర్గనైజింగ్…
విదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో పాటు వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. వర్షాలు కురుస్తున్నందున సీజినల్ వ్యాదులు ప్రబలకుండా వైద్య…
వినాయక మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలి
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ సూచించారు. మంచిర్యాల పట్టణ కేంద్రంలోని చింతపండువాడ ఏరియా సిద్ధి వినాయక, 100 ఫీట్ రోడ్ అంజనీపుత్ర గణేశ్…
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి పది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రూ. 52 320 నగదు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే... మంచిర్యాల…
144 సెక్షన్ సడలింపు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ ఘటన నేపథ్యంలో విధించిన 144 సెక్షన్ సడలించినట్లు కలెక్టర్ వెంకటేష్ దోత్రే
తెలిపారు. వినాయక చవితి, మిలాద్-ఉన్-నబి పండుగల నేపథ్యంలో నిత్యవసరాల కోసం ఉదయం 8నుండి 11గంటల వరకు, సాయంత్రం 4గంటల నుండి 7 గంటల…
పర్యావరణ హితంగా వినాయక చవితి
పర్యావరణ హితమే లక్ష్యంగా వినాయకచవితి జరుపుకోవాలని కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్, కృష్ణవేణి విద్యాసంస్థల అదినేత కస్తూరి పద్మచరణ్ అన్నారు. కస్తూరి ఫౌండేషన్, పద్మచరణ్ కృష్ణవేణి విద్యాసంస్థల ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణి…
ఫుల్లుగా తాగి 100 కి ఫోన్లు.. తర్వాత ఏమైందంటే..
నాంది, ఖానాపూర్ : ఫుల్లుగా తాగేశాడు.. ఏం చేయాలో అర్థం కాలేదు.. వరుసగా 100 డయల్ కి కాల్స్ చేశాడు.. ఆ తర్వాత ఎమైందంటే.. ఖానాపూర్ మండలం రామ్ రెడ్డి పల్లె గ్రామానికి చెందిన శివరాత్రి లక్ష్మణ్ (38). ఫుల్లుగా తాగాడు. డయల్ 100 నెంబర్ కు ఫోన్లు…