Browsing Category

తాజా వార్తలు

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ ఇందిరానగర్ ఏరియాలోని పాత కోళ్ళ ఫారంలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాటస్థావరంపై టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని మందిని అదుపులోకి తీసుకొని…

కాగజ్ నగర్ లో ఉద్రిక్తత

కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా క్రేన్ కింద పడి నగేష్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు మరణించగా, మరొకరికి గాయాలు అయ్యాయి.మృతి చెందిన కాంట్రాక్టు కార్మికుడు నగేష్ మృతదేహంతో…

నిమజ్జనంలో అపశృతి.. ఒకరి మృతి

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వినాయకుని నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. వినాయక విగ్రహాలు నిమజ్జనం చేస్తుండగా ఒక మునిసిపల్ కాంట్రాక్ట్ కార్మికుడు మృతు వాత పడ్డాడు. జిల్లాలోని కాగజ్ నగర్ మండలం పెద్దవాగులో నిమజ్జనాలు జరుగుతుండగా క్రేన్…

యువ కార్మికులు శ్రమశక్తి చాటితే సింగరేణికి ఉజ్వల భవిష్యత్

సింగరేణిలో ప్రస్తుతం 50 శాతం కన్నా ఎక్కువ మంది యువత విధులు నిర్వర్తిస్తున్నారని ఈ యువకులు సంఘటితంగా తమ శ్రమశక్తి చాటితే కంపెనీకి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని సీఎండీ బలరామ్ అన్నారు. సింగరేణి భవన్ లో మంగళవారం జరిగిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ…

ప్ర‌ధాని చేతికి బాలాపూర్ ల‌డ్డూ

Balapur Ganesh Laddu : బాలాపూర్ ల‌డ్డూ మ‌రోమారు రికార్డు ధ‌ర ప‌లికింది. గ‌త ఏడాది కంటే అధికంగా ధ‌రకు ఈ ల‌డ్డూ కొనుగోలు చేశారు. రూ. 30 ల‌క్ష‌ల ఒక వేయి రూపాయ‌ల‌కు బీజేపీ నేత కొల‌ను శంక‌ర్ రెడ్డి దీనిని కొనుగోలు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న…

బాలాపూర్ ల‌డ్డూ రికార్డు ధ‌ర‌

Balapur laddu: ప్రతి సంవత్సరం కొత్త రికార్డులు సృష్టించుకొని పైపైకి వెళ్తోంది బాలాపూర్‌ గణేష్ లడ్డూ. ఈసారి కూడా అందరి అంచనాలకు తగ్గట్టుగానే పోటాపోటీగా సాగింది వేలం. స్థానికుడైన కొలను శంకర్ రెడ్డి 30 లక్షల 1000 రూపాయలకు లడ్డూను…

సమ్మిరెడ్డి మృతి బాధాకరం

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి ఆకస్మికంగా మృతి చెందడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. సమ్మిరెడ్డి…

రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది

రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని కోరమాండల్ వైస్ ప్రెసిడెంట్ GV సుబ్బారెడ్డి అన్నారు. ఆయన పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో RO వాటర్ ప్లాంట్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా సమయంలో అన్ని వృత్తులు…

అన్నను నరికి చంపిన తమ్ముడు

Murder:నిర్మల్ జిల్లా కేంద్రంలో అన్నను తమ్ముడు నరికి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మివాడలో అన్న శంబాజీ (35)ని తమ్ముడు శివ గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. తాగిన మత్తులో హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.…

సెప్టెంబర్ 17కు కొత్త పేరు పెట్టిన రేవంత్ సర్కార్

Telangana : సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఎప్పుడూ గుర్తుండిపోయే రోజు. నిజాం నిరంకుశత్వాన్ని తెంచుకుని ప్రజాస్వామ్యంలో కలిసిన రోజు. ఈ సెప్టెంబర్ 17 ప్రతీ సంవత్సరం తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారి తీస్తూనే…