Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
బీజేపీ ప్రచార రథం ధ్వంసం
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా గుండి గ్రామంలో ప్రచారానికి వెళ్లిన బీజేపీ వాహనంపై దాడి చేసి వాహనాన్ని ధ్వంసం చేసిన బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్థులు. దాడి విషయం తెలుసుకుని బీజేపీ అభ్యర్థి అజ్మీరా అత్మారాం నాయక్ గుండి గ్రామానికి చేరుకున్నారు.…
అలుగుడు అలుగుడే.. కారుకు గుద్దుడే..
ఇంట్లో తండ్రినీ పెట్రోల్ కోసం పైసలు అడుగుతం.. 100 రూపాయలు అడిగితే, 50 ఇస్తే అలుగుతం.. ఆదివారం బయటికి పొయ్యి వచ్చేసరికి అవ్వ చికెన్ వండకుండా పెసరు పప్పు చెస్తే గులుగుతం.. అయినా ఆన్నం పెట్టే అవ్వా అయ్యను మర్చిపోం.. అలాగే మీ మండలానికి కోట్లాది…
అభ్యర్థులకు అస్వస్థత
ఎన్నికల వేళ అభ్యర్థులు అస్వస్థతకు గురవుతున్నారు. తిరిగి తిరిగి అలిసిపోతున్నారో, లేక ఒత్తిడి తట్టుకోవడం లేదో కానీ.. అనారోగ్యం బారిన పడుతున్నారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య అస్వస్థతకు గురి కాగా, అయనను…
డబ్బులతో పట్టుబడ్డ వివేక్ కంపెనీ ఉద్యోగులు
ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేసేందుకు తరలిస్తున్న డబ్బులను పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్, వెలుగు పత్రిక ఉద్యోగి ఇద్దరూ కలిసి రూ.50 లక్షలు…
ప్రతీకారం తీర్చుకుని… ప్రపంచ కప్ ముద్దాడేందుకు…
గత టోర్నీలో తమకు ప్రపంచకప్ను దూరం చేసిన న్యూజిలాండ్ను ఓడించి ప్రతీకారం తీర్చుకున్న భారత్ ప్రపంచ కప్ ముద్దాడేందుకు ఉవ్విళూరుతోంది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్లో భారత్ న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. ఇప్పుడు దానికి ప్రతీకారం…
మావోయిస్టుల వరుస లేఖలు
మావోయిస్టుల వరుస లేఖలతో కలకలం రేగుతోంది.. సిర్పూర్, చెన్నూర్ కమిటీ పేరుతో ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు హెచ్చరికలు జారీచేసిన మావోయిస్టు పార్టీ, సికాస పేరుతో మరో లేఖ విడుదల చేసింది.
సిర్పూర్ కాగజ్ నగర్ లో మావోయిస్టుల లేఖ కలకలం రేపింది.…
సూటుకేసు కంపెనీలు… అర్రాజు పాటలు
Balka Suman: చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ సూటుకేస్ కంపెనీలు పెట్టి వాటి ద్వారా డబ్బులు చెలామణి చేస్తున్నారని, ఆ డబ్బుల ద్వారా అర్రాజు పెట్టి మరీ నాయకులను కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన బుధవారం వివేక్ పై…
మంత్రి కేటీఆర్పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు
KTR:మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేత వేణుగోపాల స్వామి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల నుంచి డబ్బులు తీసుకోవాల్సిందిగా కేటీఆర్ ప్రజల్ని ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు…
మంత్రి కేటీఆర్పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు
KTR:మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేత వేణుగోపాల స్వామి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల నుంచి డబ్బులు తీసుకోవాల్సిందిగా కేటీఆర్ ప్రజల్ని ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు…
సింగరేణి ఎన్నికలు వాయిదా
Singareni: సింగరేణి ఎన్నికలను వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 28న ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. నవంబరు 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం ఎన్నికలను…