Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
నోటీసుల కాలం..
Telangana : ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. ఇవి ప్రతి సారీ కామనే. కానీ బీఆర్ఎస్ మాత్రం తమ ప్లాన్ మార్చి ముందుకు వెళ్తోంది. కొత్తగా తమపై…
ఎమ్మెల్యే అమ్మాయిలను పంపుమన్నడు..
Manchiryal: తనకు అమ్మాయిలు కావాలని వారిని పంపాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమపై ఒత్తి డి తెచ్చారని ఆరిజిన్ డెయిరీ డైరెక్టర్ శేజల్ ఆరోపించారు. ఆమె ఈ మేరకు సోమవారం ఓ ఆడియో, వీడియో విడుదల చేశారు. బెల్లంపల్లిలో డెయిరీ ఏర్పాటు…
ఇల్లు ఖాళీ చేయండి…
Rahul Gandhi: కొద్ది రోజుల క్రితమే అనర్హత వేటుతో లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరో షాక్ తగిలింది. ఆయనకు కేటాయించిన అధికారిక బంగళా ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు అందించారు. ప్రభుత్వం కేటాయించిన బంగ్లా 30…
వచ్చేది ఇందిరమ్మ రాజ్యం.. ప్రజా ప్రభుత్వం
CLP leader Mallu Bhatti Vikramarka: వచ్చేది ఇందిరమ్మ రాజ్యం.. ప్రజా ప్రభుత్వమని, అప్పుడు పేద ప్రజలందరికీ మేలు జరుగుతుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన తన పాదయాత్రలో భాగంగా 12వ రోజు కొమురంభీమ్ ఆసిఫాబాద్…
బ్రేకింగ్.. భర్తను హత్య చేసిన భార్య
A wife who killed her husband:మద్యానికి బానిసైన భర్తను బార్య హత్య చేసిన ఘటన కాసిపేట మండలంలో చోటు చేసుకుంది. కాసిపేట మండలం తంగళ్లపల్లికి చెందిన దుంపటి మహేశ్(40) తాగుడుకు బానిస అయ్యాడు. తాగి వచ్చి నిత్యం భార్య లావణ్యను కొట్టేవాడు.
ఆదివారం…
మేము వస్తాం… ఇండ్లిస్తాం…
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, తాము అధికారంలోకి రాగానే పేదలకు ఇండ్లిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆయన పాదయాత్రలో భాగంగా ఆసిఫాబాద్ మండలం మోతుగూడ చేరుకున్నారు. ఆయనకు…
అన్నా తమ్ముడి పోరు…..? గెలిచేదెవరూ..?
Congress: వాళ్లిద్దరూ అన్నా తమ్ముళ్లూ, ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు. కానీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకప్పుడు కలిసిమెలిసి తిరిగిన వారు ఇప్పుడు సై అంటే సై అంటున్నారు. తాము ప్రతిపాదించిన వ్యక్తినే ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు…
భట్టి సాక్షిగా… బయటపడ్డ వర్గ విభేదాలు..
Congress : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న భట్టి పాదయాత్రలో మరోమారు వర్గవిభేదాలు బయటపడ్డాయి. మొదటి నుంచి ఆయన పాదయాత్ర అసంతృప్తి నేతలు, విబేధాల మధ్య సాగుతోంది. భట్టి పాదయాత్రకు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ…
పులిని చంపిన కేసులో ముగ్గురి అరెస్టు
Manchryala District: పులిని చంపి దానిని పాతిపెట్టిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు మంచిర్యాల జిల్లా ఫారెస్టు అధికారి వెల్లడించారు. శనివారం ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలిపారు.
పులికి సంబంధించిన గోర్లు, అవశేషాలు రవాణా…
పేదోళ్ల సొంతింటి కల నెరవేరుస్తున్న ప్రభుత్వం
Balka Suman: సింగరేణి స్థలాల్లో నివాసం ఏర్పాటు చేసుకొని నివసిస్తున్న ప్రజల సొంతింటి కల నెరవేరుస్తున్న ప్రభుత్వం తమదేనని ప్రభుత్వ విప్, చెన్నూర్ శాసనసభ్యులు బాల్క సుమన్ అన్నారు. శుక్రవారం రామకృష్ణాపూర్లో ఏర్పాటు చేసిన 5వ విడత పట్టాల…