Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
గన్ మిస్ ఫైర్ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం
గన్ మిస్ ఫైర్ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం భద్రాద్రి కొత్తగూడేం జిల్లాలో చోటు చేసుకుంది. ఇల్లెందు మండలం కాచనపల్లిలో పోలీసు స్టేషన్లో విషాదం చోటు చేసుకుంది. పోలీసు స్టేషన్లో తుపాకీ మిస్ఫైర్ అయింది. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ సంతోష్…
వెయ్యి కోట్లు టార్గెట్..
మంచిర్యాల : ప్రభుత్వం వెయ్యి కోట్ల ఆదాయం కోసం ప్రణాళికలు రూపొందించి వాటిన అమలు చేస్తోంది. ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్లోనే ప్లాట్లు, భూముల అమ్మకాలు చేపట్టిన ప్రభుత్వం మొదటిసారిగా జిల్లాల్లోనూ ప్లాట్లు విక్రయించేందుకు ప్రభుత్వం…
ఆ సంక్షోభం సింగరేణిపై పడకుండా చూడండి
మంచిర్యాల : దేశంలో పేలుడు పదార్థాల కొరత తలెత్తుతున్న నేపథ్యంలో దాని ప్రభావం సింగరేణిపై పడకుండా చూసేందుకు సింగరేణి యాజమాన్యం చర్యలకు సిద్ధమైంది. డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్ (ఆపరేషన్స్), ఎన్.బలరామ్ (ఫైనాన్స్, పర్సనల్, పి అండ్ పి)…
మేడారంలో హెలీ రైడ్
మేడారం జాతరకు సంబంధించి హెలికాప్టర్ ప్రయాణానికి అందుబాటులోకి తెస్తున్నట్లు పర్యాటక శాఖ వెల్లడించింది. ఎంచక్కా గాల్లో విహరించాలని సరదా పడే వారి కోసం హెలీ రైడ్ ఏర్పాటు చేశారు. ఈ నెల 13 నుంచి (ఆదివారం) నుంచి హెలీ రైడ్ అందుబాటులోకి…
ఫ్లాష్.. ఫ్లాష్… రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి
మంచిర్యాల : రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. రామకృష్ణాపూర్ లోని ఏరియా ఆసుపత్రి వెనకాల ప్రధాన రహదారిపై ఒక బైకును అతి వేగంగా కారు ఢీ కొట్టింది. దీంతో…
ఏయ్ బిడ్డా… ఇది మా అడ్డా..
దేశం నుంచి బీజేపీని తరిమేస్తామని, మాకు ఇచ్చేవాడిని తెచ్చుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ కలెక్టరేట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దేశ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి…
వేధిస్తే వాట్సప్ చేయండి
పోలీస్ వాట్సప్ నంబర్ 6303923700
మంచిర్యాల : ఎవరైనా వేధిస్తే తమకు నేరుగా వాట్సప్ చేయవచ్చని అడిషనల్ డీసీపీ (అడ్మిన్) అఖిల్ మహాజన్ వెల్లడించారు. మహిళల భద్రత కోసం షీ టీం ప్రత్యేక వాట్సప్ నెంబర్ ఏర్పాటు చేసిందన్నారు. ఈ సందర్భంగా…
కార్మిక సంఘాల మౌనం.. సింగరేణికి ప్రమాదం
నువ్వు కొట్టినట్టు చెయ్... నేను ఏడ్చినట్లు చేస్తా... ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెప్పే మాటలో ఇదొకటి... సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాల తీరు ఇప్పుడు అచ్చు అలాగే ఉంది. మేం పోరాటం చేసినట్టు మీరు చేసేది చేసుకుంటూ వెళ్లడని ఆ కార్మిక…
అరో కంపెనీకి కోయగూడెం బ్లాక్
సింగరేణిలో ప్రైవేటీకరణ చేయనున్న నాలుగు బొగ్గు బ్లాక్లో కోయగూడెం బొగ్గ బ్లాక్ను అరో కంపెనీ దక్కించుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని కోయగూడెం బ్లాక్-3కి అరో కోల్ ప్రైవేటు లిమి టెడ్ కంపెనీ ఆసక్తి చూపింది. దానికి సాంకేతిక కమిటీ…
ఫ్లాష్… ఫ్లాష్.. కోయగూడెం బొగ్గు బ్లాక్ ఆరా కంపెనీకి కేటాయింపు
మంచిర్యాల : సింగరేణి ప్రాంతంలో వేలం వేయాలనుకున్న నాలుగు బొగ్గు బ్లాక్ల్లో ఒక బొగ్గు బ్లాక్ను ప్రైవేటు కంపెనీకి కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇల్లందులోని కోయగూడెం బొగ్గు బ్లాక్ను ఆరా కంపెనీకి కేటాయించారు. అరబిందో ఫార్మసీ…