Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
సింగరేణిలో టీఆర్ఎస్ అక్రమాలు
మంచిర్యాల : సింగరేణి సంస్థలో టిఆర్ఎస్ చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ దుయ్యబట్టారు. ఆదివారం మంచిర్యాల బిజెపి కార్యాలయంలో విలేకరుల…
కళ్యాణ వైభోగమే..
మంచిర్యాల:సిర్పూర్ కాగజ్నగర్ నియోజకవర్గం పెంచికల్పేట మండలంలోని భద్రకాళి దేవస్థానం సామూహిక వివాహాలకు వేదికైంది. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, రమాదేవి దంపతుల ఆధ్వర్యంలో 111 నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు చేశారు. వేద మంత్రోచ్ఛరణలు,…
పేదింటి బిడ్డ వివాహానికి చేయూత
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం లోని ఘన్ పూర్ గ్రామానికి చెందిన ఓ పేద యువతి వివాహానికి జిల్లా మున్నూరు కాపు యువత అండగా నిలబడింది. జిల్లాలో మున్నూరు కాపు సంఘం సభ్యులు, ఇతర మిత్రుల సాయంతో దాదాపు రూ. 45,000 జమ చేశారు. ఈ…
లతా మంగేష్కర్ ఇక లేరు
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (92) ఇక లేరు. ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఈ ఉదయం 8గం.12ని. తుదిశ్వాస విడిచారు. గత 29రోజులుగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
గత నెల 8వ తేదీన కరోనాతో ఆమె ఆస్పత్రిలో చేరిన సంగతి…
వాట్సాప్లో కేసీఆర్పై విమర్శ.. ఆరుగురి అరెస్టు
ముఖ్యమంత్రిపై విమర్శలు అరెస్టులకు దారి తీశాయి. ముఖ్యమంత్రిని విమర్శిస్తూ కొందరు చేసిన పోస్టులకు పోలీసులు ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన జనగంటి అర్జున్ అనే యువకుడు ఓ వాట్సాప్…
సింగరేణి కనుమరుగుకు కుట్ర
మంచిర్యాల : కేంద్రం సింగరేణి సంస్థను కనుమరుగు చేసే కుట్ర చేస్తోందని ఏరియా చర్చల ప్రతినిధి వెంగల కుమారస్వామి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా ఆర్కే 6 గనిపై రెండవ రోజు కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన…
మంత్రి పరుగో పరుగు..
మంత్రులు అంటే ముందుగానే సమయానికి సంబంధించిన షెడ్యూల్ ఉంటుంది. కానీ సమయం మరిచిపోయారో... లేక పనుల హడావిడిలో ఆలస్యం అయ్యిందో కానీ, ఓ మంత్రి తన పని కోసం పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది.…
అమెరికాలో కోడి అరెస్ట్..
అనుమానస్పదంగా తిరుగున్న కోడిని పోలీసులు అరెస్టు చేశారు. అది కూడా ఇక్కడా.. అక్కడా కాదు. భారీ భద్రత ఉండే అమెరికా పెంటగాన్ పరిసర ప్రాంతాల్లో...
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.... ఏదైనా సంఘటన జరిగితే పోలీసులు విచారణ చేపట్టి.. అందుకు…
నోటి దూల నీది… నీ భారం భూమిది..
సింగర్ సునీత ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన గాత్రంతో వందల పాటలు పాడి శ్రోతలను ఆకట్టుకుంది. అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్గానూ సునీత చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. ఇటీవల కాలంలో సునీత సోషల్…
బీజేపీ తొలితరం నేత ఇక లేరు..
బీజేపీలో తీవ్ర విషాదం నెలకొంది. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగా రెడ్డి మృతి చెందారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి తుదిశ్వాస విడిచారు. ఆయన ఆకస్మిక మృతికి పలువురు సంతాపం…