Browsing Category

తాజా వార్తలు

250 మంది మావోయిస్టులు మృతి

250 Maoists were killed: ఖాకీలు దూర‌ని కార‌డ‌వి... శాటిలైట్లు దూర‌ని చిట్ట‌డివి... శ‌త్రు దుర్భేధ్యంగా.. మావోయిస్టు పార్టీకి పెట్ట‌ని కోట‌లా ఉన్న దండ‌కార‌ణ్యం... ఇప్పుడు నెత్తురోడుతోంది. అన్న‌ల‌కు కోట‌గా ఉన్న దండ‌కార‌ణ్యంలోకి ఖాకీలు…

తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో చోరీకి య‌త్నం

ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రామాయిలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో దుండగులు చోరీకి ప్రయత్నించారు. చోరీ చేయడానికి పథకం ప్రకారం దొంగలు గురువారం రాత్రి బ్యాంకు గోడకు రంధ్రం చేశారు. అయితే సైరన్ మోగడంతో పరార‌య్యారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు కేసు…

జైలర్ పై సస్పెన్షన్ వేటు

Sangareddy District Jailer Suspension: లగచర్ల రైతుకు బేడీలు వేసిన ఘటనలో సంగారెడ్డి జైలర్ సంజీవరెడ్డిని సస్పెండ్ చేస్తూ జైళ్లశాఖ డిజి సౌమ్య మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహపణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంగారెడ్డి జైలు…

వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా తెలుగుతేజం

World Chess Champion : ఎవరూ ఊహించని విజయాన్ని ఓ తెలుగు కుర్రాడు సాధించాడు. 18 ఏళ్ల దొమ్మరాజు గుకేష్ అనే చెస్ ఛాంపియన్ ఇప్పుడు వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో చివరి గేమ్ 14వ రౌండ్లో చైనీస్ డిఫెండింగ్ చాంపియన్…

జర్నలిస్టులను కొట్టాలని దైవసాక్షిగా అనుకోలేదు

Mohan Babu On Media Attack: జర్నలిస్టులను కొట్టాలని తాను దైవసాక్షిగా అనుకోలేదని సినీన‌టుడు మోహ‌న్ బాబు తెలిపారు. మొదట తాను జర్నలిస్టుకు నమస్కారం పెట్టానని, అయినా అతను తన వద్ద మైక్ పెట్టారని అన్నారు. ఆ మైక్ తన కన్నుకు తగలబోయిందని, తృటిలో…

రైతుకు బేడీలు.. సీఎం సీరియ‌స్‌..

Telangana: ఓ రైతుకు బేడీలు వేసిన‌ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సంగారెడ్డి జైల్లో ఉన్న హీర్యా నాయక్ అనే రైతు అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో పోలీసులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, తీసుకెళ్లే క్రమంలో రైతు చేతికి…

సింగిల్ డిజిట్‌కు చేరిన ఉష్ణోగ్ర‌త‌లు

TS Weather : తెలంగాణ‌, ఆంధ్రాలో చ‌లి వ‌ణికిస్తోంది. తెలంగాణలో చలి పులి చంపేస్తోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. రెండు రోజులుగా సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అవుతున్నాయి. ముఖ్యంగా రాత్రుళ్లు చలి ఇబ్బంది పెడుతుంది. శీతలగాలులు…

బ్రేకింగ్: నాలుగో వ్యక్తి కూడా మృతి

ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాన్యత్నం చేసుకున్న ఘటనలో ఇంటి యజమాని కూడా మృత్యువాత పడ్డారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కాసిపేట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మంగళవారం ఆత్మహత్యా ప్రయత్నం చేసిన…

రాజీ ప‌డితే ఇద్ద‌రు గెలిచిన‌ట్లే..

Ramagundam Police Commissioner: రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లేనని, లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాల కక్షీదారులు అంగీకారంతో సత్వర పరిష్కారం పొందవచ్చని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 14న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ కక్షి దారులు…

విద్యాభారతికి జాతీయ అవార్డు

విద్యాభారతి విద్యా సంస్థకు మ‌రో అవార్డు ద‌క్కింది. వినూత్న ప‌ద్ధ‌తిలో విద్యాబోధ‌న‌కు ఆ సంస్థ‌కు ఈసారి ఏకంగా జాతీయ అవార్డు ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం. బెంగుళూరు తాజ్ హోటల్ లో జరిగిన డైనమిక్ ఎడ్యుకేటర్స్ సమ్మిట్ 2024లో స్టేట్ బోర్డ్…